మనీ: పీఎఫ్ ఖాతాదారుల ఖాతాలో రూ.23.34 కోట్ల వడ్డీ జమ..!!

Divya
పిఎఫ్ ఖాతాదారుల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త శుభవార్తలు తీసుకొస్తోంది ఎంప్లాయ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఆర్గనైజేషన్. మీరు ప్రభుత్వ , ప్రైవేటు రంగాలలో పని చేస్తున్నారా..?ముఖ్యంగా మీరు కూడా ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ లో ఖాతాదారుడు గా ఉన్నారా..? ప్రతి నెల మీకు వచ్చే శాలరీ లో పిఎఫ్ కోసం కొంత డబ్బు కట్ అవుతుందా..? అయితే మీకు ఒక చక్కటి శుభవార్తను తీసుకువచ్చింది ఈపీఎఫ్ఓ. అదేమిటంటే తాజాగా ఈపీఎఫ్ ఓ సంస్థ తీసుకున్న నిర్ణయం మేరకు పీఎఫ్ ఖాతా దారులకు ఒక శుభకరమైన తీపి కబురు అందించింది.
అదేమిటంటే పీఎఫ్ అకౌంట్ లో వడ్డీ డబ్బులు కూడా జమ చేసినట్లు ప్రకటించడం గమనార్హం. అంతేకాదు ఈపీఎఫ్ 23.34 కోట్ల రూపాయల వడ్డీ డబ్బులు పిఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేసినట్లు అధికారికంగా ట్వీట్ చేస్తూ వెల్లడించింది. {{RelevantDataTitle}}