మనీ: జన్ ధన్ ఖాతాదారులకు శుభవార్త తెలిపిన కేంద్రం..!

Divya
బడుగు బలహీన వర్గాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ పథకం కింద దేశంలోని దాదాపు 47 కోట్ల మంది ప్రజలు ఖాతాలు తెరిచారు. ఈ ఖాతాదారులకు ఇప్పుడు పదివేల రూపాయలు నగదు బదిలీ చేయబడుతోంది అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇందుకోసం మీరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ఇప్పుడు ఒకసారి చూసి తెలుసుకుందాం.
ఎవరైతే జన్ ధన్ ఖాతా లో  భాగస్వాములు అవుతారో వారికి రూ.1.30 లక్షల బీమా లభిస్తుంది. అంతేకాదు పదివేల రూపాయలను లోన్ కింద పొందవచ్చు.  ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ డబ్బు తీసుకోకపోతే.. ఈ పథకం కింద ఇలా దరఖాస్తు చేసుకోండి.. జన్ ధన్ ఖాతా తెరవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ప్రజలకు అందుతాయి.  ఇందులో ఖాతాదారునికి లక్ష రూపాయల ప్రమాద బీమా కూడా లభిస్తుంది.  అలాగే {{RelevantDataTitle}}