అల్లు అర్జున్ ఫ్యాన్స్ రింగ్ టోన్ మార్చుకోవడానికి రెడీ గా వుండండి
పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రంలో బన్నీ కి జోడిగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా టబు , జయరాం , మురళి శర్మ , నవదీప్ , సుశాంత్ , నివేత పేతురేజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12 ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం తరువాత అల్లు అర్జున్ , సుకుమార్ తో తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. మైత్రి మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి దేవి శ్రీ prasad NUVVILAA' target='_blank' title='click here to read more about prasad NUVVILAA">ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అక్టోబర్ లో మొదటివారంలో ఈచిత్రం లాంచ్ కానుంది.