శ్రీదేవి.. అందాల తార.. అతిలోక సుందరి. సౌత్ ఇండియాకు ముద్దు బిడ్డ. బాల్యం నుండి అందరికి పరిచయం ఉన్న అద్భుత నటి. అలాంటి తార.. అర్ధాంతరంగా రెండేళ్ల కిందటా దుబాయ్ బాత్రూమ్ లో మరణించింది. ఆమె మరణం సినీ లోకాన్ని శోకసంద్రంలోకి నెట్టింది. ఆమె మరణాన్ని రామ్ గోపాల్ వర్మ లాంటివారు ఇప్పటికి జీర్ణించుకోలేకపోతున్నారు.