విలక్షణ నటుడు కమల్హాసన్ నటిస్తున్న తాజా చిత్రం `భారతీయుడు 2`. ఈ చిత్రం తమిళంలో `ఇండియన్ 2` పేరుతో శంకర్ దర్శకత్వంలో రూపొందితున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ చెన్నైలోని బిన్నీ మిల్స్లో జరుగుతోంది. షూటింగ్ స్పాట్లో విషాదం నెలకొనింది. అనుకోకుండా భారీ క్రేన్ కిందపడి చాలా మందికి గాయాలయ్యాయి. స్పాట్లో ముగ్గురు అసిస్టెంట్ డైరెక్టర్లు చనిపోయారని సమాచారం. అంతే కాక దర్శకుడు శంకర్కు కూడా తీవ్ర గాయాలయినట్లు సమాచారం. అయితే ఆయన కాలు కూడా ఫ్రాక్చర్ అయిందని అంటున్నారట. శంకర్ కి గాయాలవ్వడానికి ప్రధాన కారణం ఆయన లైటింగ్ సెటప్కి చాలా దగ్గరగా ఉన్నారని చిత్ర యూనిట్ సోషల్
{{RelevantDataTitle}}