ఇన్‌స్టాగ్రామ్‌లో "మొక్కే కదా అని వదిలేస్తే" అంటున్న చిరు..

Suma Kallamadi

ప్రపంచ వ్యాప్తంగా కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. భారత్ లో కూడా ఈ కరోనా వైరస్ వైరస్ ప్రభావం ఎక్కువ కావటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 21 రోజులు పాటు లాక్‌ డౌన్ ప్రకటించారు. ఈ విషయం తెలిసిందే.. దీంతో అందరి ఇంటి పట్టునే ఉంటున్నారు. ఎవ్వరు బయటికి రావటం లేదు. ఒకవేళ బయటికి వచ్చిన సామజిక దూరం పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సేవలు చేసే పోలీస్, హాస్పిటల్,మీడియా, మున్సిపల్, ఫైర్ వంటి కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్ మాత్రం మినహాయింపు ఇచ్చారు.

 

ఈ విషయాలు తెలిసినవే కదా ఎందుకుచెప్తున్నారు అనుకుంటున్నారా.. అసలు విషయానికొస్తే.. సామాన్య ప్రజలతో సహా సెలెబ్రిటీలు కూడా తమ తమ పనులను (షూటింగ్) ఆపివేసి ఇంటి వద్దే ఉంటున్నారు. దింతో వీరు సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. వారు ఏ చిన్న చిన్న పనులు చేసినా కూడా వెంటనే సోషల్ మీడియా ద్వారా చేస్తున్న వాటి గురించి తమ అభిమానులకు షేర్ చేస్తున్నారు. అయితే.. ఇలానే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉన్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
“ మొక్కే కదా అని వదిలేస్తే, ... ... " my duty every morning #21daylockdown #StayHomeStaySafe

A post shared by {{RelevantDataTitle}}