సౌందర్య అద్భుతమైన స్థాయికి ఎదిగిన నటీమణి. స్వతహాగా సౌందర్య కన్నడ కస్తూరి అయినా తెలుగు లోగిళ్ల ఆడపడుచై పోయింది. తెలుగువారి గుండెల్లో నిలిచిపోయింది. ప్రముఖ రచయిత మహారథి, ఆయన కుమారుడు వరప్రసాద్ రైతుభారతం చిత్రాన్ని నిర్మిస్తూ కన్నడంలో ఒక చిత్రం చూసి సౌందర్యను తెలుగుకు తీసుకువచ్చారు. అయితే రైతు భారతం నిర్మాణం ఆలస్యం కావడంతో సౌందర్య నటించిన మరో చిత్రం ముందుగా విడుదలైంది. సౌందర్య అనతికాలంలోనే ఉత్తమ నటిగా పేరు తెచ్చుకుంది. ఎంతో బిజీగాఉన్న సమయంలో రాజకీయ నాయకుల ఒత్తిడి కారణంగా బిజెపిలో చేరింది.
నీకు రాజకీయాలు వద్దమ్మా అని సౌందర్య
{{RelevantDataTitle}}