అమ్మడు టాలీవుడ్ నుండి దుకాణం సర్దేయాల్సిందేనా...?
ప్రగ్యా జైస్వాల్.. 2015లో వచ్చిన 'మిర్చి లాంటి కుర్రాడు' సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత
అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం అస్సలు కలిసి రాలేదు. ఇప్పుడు తెలుగులో అవకాశాలే రావడం మానేశాయి. దీంతో సోషల్ మీడియాను ఆశ్రయించింది. ఎప్పటికప్పుడు హాట్ ఫొటో షూట్లతో రచ్చ రచ్చ చేస్తూ వస్తోంది. సోషల్ {{RelevantDataTitle}}