కీర్తి సురేష్ మిస్ ఇండియా వచ్చేది అక్కడికే..!

Pranateja Sriram

కరోనా రక్కసి కారణంగా థియేటర్లు మూతబడి ఉన్నాయి. కరోనా ప్రభావం ఎప్పుడు తగ్గుతుందో, థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లో బొమ్మ పడే అవకాశాలే కనిపించట్లేదు. అందువల్ల నిర్మాతలు ఇక వడ్డీల భారం మోయలేక తమ సినిమాలని అయినకాడికి ఓటీటీకి అమ్మేయాలనే చూస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు ఓటీటీలో దర్శనమిచ్చాయి.

అందులో {{RelevantDataTitle}}