భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు లోధా రోడ్

Sashank Saurabh
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు లోధా రోడ్ లోని స్మశాన వాటికలో ప్రారంభమై ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో హాజరయ్యారు .ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో పాటుగా అతి కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం అదే విధంగా కూడా సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. 


భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంత్యక్రియలు లోధా రోడ్ లోని స్మశాన వాటికలో ప్రారంభమై ఆర్మీ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో హాజరయ్యారు .ప్రణబ్ ముఖర్జీ కుటుంబ సభ్యులతో పాటుగా అతి కొద్ది మంది మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరు కావడం అదే విధంగా కూడా సామాజిక దూరం పాటిస్తూ అంత్యక్రియలను నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు.

Find Out More:

Related Articles: