పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.. ఈ చిత్రాన్ని వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమా హీరోయిన్ హిట్ అవడంతో దర్శకుడు వేణు శ్రీరామ్ పై అందరి హీరోల కన్ను లు పడ్డాయి.. ఈ నేపథ్యంలో దాదాపుగా ఆగిపోయిన ఆయన ఐకాన్ సినిమా, మళ్లీ పట్టాలెక్కిను న్నట్లు తెలుస్తోంది.. పింక్ రీమేక్ కి కమర్షియల్ హంగులు జోడించి మెప్పించిన వేణు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ప్రశ్నకు ఐకాన్ సమాధానం గా నిలిచింది..
క్రిక్బజ్ లో నే ఆగిపోయిన ఈ సినిమాని అల్లు అర్జున్ హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు రెండు ఏళ్ల క్రితం ప్రకటించగా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రాలేదు.. అదే టైంలో పవన్ కళ్యాణ్ వకీల్ సార్ ఛాన్స్ రావడంతో వేణు శ్రీరామ్ ఈ సినిమాపై దృష్టి సాధించారు.. కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో వేణు ఐకాన్ గురించి క్లారిటీ ఇవ్వలేదు కానీ దిల్ రాజు మాత్రం దీని గురించి పూర్తిగా ప్రైవేటు ఇచ్చారు..
తాజాగా వేణు శ్రీరామ్ తో కలిసి ప్రెస్ మీట్ పాల్గొన్న దిల్ రాజు తాము వెంటనే చేయబోయే సినిమా ఐకాన్ వెల్లడించాడు.. ఐకాన్ సినిమా నా మనసుకు నచ్చిన కథ.. ఈ కథ చెప్పినప్పుడు నుంచి ఈ సినిమా చేయడానికి ఎంతో ఆతృతగా ఉన్నాను.. ఇప్పుడు పూర్తిస్థాయిలో కథ కూడా రెడీ.. .. గతంలో వేరే కారణాల వల్ల కాస్త ముందుకు వెనుకకు ఈ సినిమా జరుగుతూ వచ్చింది.. తప్పకుండా ఈ సినిమా మా బ్యానర్ నుంచి వచ్చే మంచి సినిమా అవుతుంది త్వరలోనే దీన్ని స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పారు. ఇకపోతే పుష్ప తర్వాత బన్నీ చేసే సినిమా ఇదే అని దీన్ని బట్టి అర్థం అవుతుంది..