మళ్లీ అడ్వాన్స్ ఇచ్చి సూపర్ స్టార్ ను లాక్ చేసిన మైత్రి మూవీస్ కారణం..?
పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాను నిర్మిస్తున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు ఆ సినిమా విడుదల కాకుండానే ఇప్పుడు మరొకసారి మహేష్ బాబుకు మళ్లీ అడ్వాన్స్ ఇచ్చారట. సర్కారు వారి పాట సినిమాను వారి బ్యానర్ లోనే చేస్తున్న మహేష్ బాబు మళ్లీ వారి బ్యానర్ లోని మరొక సినిమా చేయడానికి ఓకే చెప్పి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదల తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో హాసిని హారిక బ్యానర్ పై ఒక సినిమాని మహేష్ బాబు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇకపోతే తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు కొత్త సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆ సినిమాకు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అందుకే రాజమౌళి సినిమాలో మహేష్ బాబు కు చేస్తున్నాడు కాబట్టి ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. చిన్న సినిమాలను మొదలుకొని పెద్ద సినిమాలు చేయడానికి కూడా ఆసక్తి చూపుతూ కొత్త వాళ్లకు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు. తమిళ్ , హిందీ భాషలలో కూడా వీరు సినిమాలను నిర్మించేందుకు ప్రయత్నం చేస్తుండగా అక్కడి స్టార్ హీరోలకు కోట్లకు కోట్లు అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.