సముద్రం ఒడ్డున భర్తతో అనసూయ రొమాన్స్.. ఫోటోలు వైరల్..!!

Divya
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరు పొందిన అనసూయ తన కుటుంబ సభ్యులతో సమయం దొరికినప్పుడల్లా దూరంగా వెళుతూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక వాటికి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇక యాంకర్ గా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత వెండితెరపై కూడా అద్భుతమైన నటనతో మరింత మంది ప్రేక్షకుల ను సంపాదించుకుంది.
రంగస్థలం సినిమా ద్వారా రంగమ్మత్త పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది. ఆ తర్వాత పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఇటీవల పాన్ ఇండియా చిత్రం పుష్ప లో కూడా మాస్ లుక్ లో బాగా అదరగొట్టింది. ఇక అందుచేతనే పార్ట్-2 లో నటిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఎవరైనా తనని ఏమన్నా అన్న కూడా వాటిపై స్పందిస్తూ ఉంటుంది అనసూయ . ఇక అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను డాన్స్ వీడియో లను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. దీంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఈ హాట్ యాంకర్.
ఇక అనసూయ తన భర్త భరద్వాజ్ ను వివాహం చేసుకోగా ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. అయినా కూడా అనసూయ అందం లో ఎలాంటి మార్పు కనిపించలేదు.. లేటు వయసులో కూడా తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేస్తు బాగా సందడి చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అభిమానులతో కూడా డా ముచ్చట్లు పెడుతూ ఉంటుంది అనసూయ. ఇదిలా ఉంటే తాజాగా తన భర్తతో బాగా ఎంజాయ్ చేస్తున్న టువంటి అనసూయ తన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది ఈ ఫోటోలు పంచుకోగా సముద్రపు ఒడ్డున తన భర్తకు లిప్ కిస్ ఇచ్చి అందరి దృష్టిలో మరొకసారి పడింది అనసూయ ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారుతున్నాయి. దీంతో పలు రకాలుగా నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: