ఒకప్పుడు హీరోల మధ్య భీకరస్థాయి పోటీ ఉండేది మనం చూసాం. అయితే కాని ఇప్పుడు హీరోయిన్స్ వరకు వెళ్లింది.అంతేకాదు నువ్వా నేనా అని హీరోయిన్స్ కొట్టుకునే పరిస్థితి వచ్చింది.ఇక ఎవరికి వారు ప్రతి ఆఫర్ తామే దక్కించుకోవాలని స్కెచ్లు వేసుకుంటున్నారు.ఇదిలావుంటే ప్రస్తుతం టాలీవుడ్లో పూజా హెగ్డే, సమంత, రష్మిక గట్టి పోటీ నడుస్తుంది.ఇక వీరిద్దరి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . వీరిద్దరి ఫ్యాన్ బేస్ మామూలుగా ఉండదు .అయితే టాలీవుడ్లోనే కాక బాలీవుడ్లో సైతం వీరు పోటీ పడుతున్నారు.
ఇదిలావుంటే ఇటీవల ఆర్ మాక్స్ అనే సంస్థ చేసిన సర్వేలో కూడా నటి సమంతనే నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది అన్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే అందుకు తగ్గట్టే సమంత కూడా పాన్ ఇండియా స్థాయిలో రాణించాలనుకుంటుంది. ఇకపోతే బీటౌన్లో సామ్ చాలా చిత్రాలు చేస్తోందని టాక్ వినిపిస్తోంది.అయితే కాని సమంత మాత్రం బాలీవుడ్ ప్రాజెక్ట్స్ పై పిన్ డ్రాప్ సైలెన్స్ మెయిన్ టైన్ చేస్తోంది.ఇక సామ్ ఇలా ఎందుకు చేస్తోంది అంటే, అందుకు రీజన్ రష్మిక అట.అంతేకాదు నిజానికి రష్మిక పుష్ప చిత్రంద్వారానే బాలీవుడ్ ఆడియెన్స్ కు దగ్గరైంది.
ఇక ఆ తర్వాత వరుస హిందీ ఆఫర్స్ దక్కించుకుంది. కాగా మిషన్ మజ్ను,గుడ్ బై, యానిమల్ లాంటి భారీ చిత్రాల్లో నటిస్తోంది.అయితే కాని ఇప్పటి వరకు ఆమె హిందీ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాలేదు.ఇకపోతే బాలీవుడ్లో రష్మిక స్పీడ్కు బ్రేక్స్ వేసేందుకు సామ్ రెడీ అవుతోంది. అయితే తాను నటిస్తున్న మూడు పెద్ద ప్రాజెక్ట్స్ను ఒకేసారి అనౌన్స్ చేసి రష్మిక కు షాక్ ఇవ్వాలనుకుంటోందట వీరిద్దరి మధ్య ఈ స్థాయిలో ప్రొఫెషనల్ రైవల్రీ ఎలా పుట్టింది అనేది అర్ధం కాకుండా ఉంది. ఇదిలావుంటే మరోవైపు పూజా హెగ్డే కూడా బాలీవుడ్లో దుమ్ము దులిపేందుకు ప్రయత్నిస్తుంది.అయితే చూస్తుంటే ఈ ముగ్గురు భామల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉండనున్నట్టు తెలుస్తుంది...!!