కీర్తి సురేష్ అనవసరంగా ట్రోల్స్ కి గురవుతోందా..?

Divya
జూనియర్ ఎన్టీఆర్ rrr సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇక ఆ తరువాత ఏ సినిమాని కూడా తన నుంచి విడుదల కాలేదు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో తన 30 వ సినిమాని ప్రకటించారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా గురించి పలు రకాలుగా అప్డేట్ రాకుండానే పలు రకాలుగా కథనాలు వినిపిస్తూనే ఉన్నాయి. దీంతో అభిమానులను సైతం కన్ఫ్యూజన్ చేస్తూ ఉన్నారు. కావాలని కొత్త సినిమా అప్డేట్స్ త్వరలోనే రాబోతున్నాయని కొన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.

ఇక మరో రెండు రోజుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతోందని ముఖ్యంగా హీరోయిన్ విషయంలో ఎన్నో పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ అభిమానులకు కన్ఫ్యూజ్ కు గురి చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే కూడా హీరోయిన్ల విషయంలో పలు రకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హీరోయిన్స్ పైన క్రేజీ రూమర్స్ కూడా వినిపిస్తూ ఉండడంతో ఇతర హీరోల అభిమానులు కూడా వీరి పైన ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. మొదట హీరోయిన్గా ఆలియా భట్ ను అనుకున్నారు.

కానీ ఆమె గర్భవతి కావడంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఆ తర్వాత ఎంతోమంది హీరోయిన్ల పేర్లు వినిపించాయి రష్మిక ,జాన్వి కపూర్, తదితర హీరోయిన్ల పేర్లు వినిపించాయి. ఇక రీసెంట్గా హీరోయిన్ కీర్తి సురేష్ పేరు బాగా వైరల్ గా మారుతోంది. దీంతో అనవసరంగా ఈమే ను  సెలెక్ట్ చేసుకున్నారని ఎన్టీఆర్ సరసన ఈమె ఏ మాత్రం సెలెక్ట్ కాదని అభిమానులు భావిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టే విధంగా చిత్ర బృందం హీరోయిన్ పైన క్లారిటీ ఇస్తే బాగుంటుందని అభిప్రాయంగా తెలియజేస్తున్నారు. మరి హీరోయిన్ విషయంలో ఎప్పటికీ క్లారిటీ ఇస్తారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: