మైసూర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న నాగచైతన్య మూవీ..!

murali krishna
అక్కి నేని నాగచై తన్య ఫలి తంతో సంబం ధంలేకుం డా వరుస గా సినిమా లను సెట్స్‌ పైకి తీసు కెళ్తున్నా డు. ఈ ఏడాది ఇప్ప టికే ఈ యన నటిం చిన రెండు సిని మాలు 6 నెలల గ్యాప్‌ లోనే రిలీజ్ అయ్యా యి.అక్కినేని నాగ చైతన్య ఫలితం తో సంబం ధంలే కుండా వరు సగా సినిమా లను సెట్స్ ‌పైకి తీసు కెళ్తున్నా డు. ఈ ఏడాది ఇప్ప టికే ఈ యన నటిం చిన రెండు సిని మాలు 6 నెలల గ్యాప్ ‌లోనే రిలీ జ్ అయ్యా యి. ప్రస్తు తం నాగ చై తన్య మా నాడు ఫేం వెంక ట్‌ ప్రభు దర్శక త్వం లో ఓ యాక్షన్‌ ఎంట ర్‌టైన ర్‌ చేస్తు న్నాడు. ఈ చిత్రం లో చైత న్య పోలీ స్‌ ఆఫీస ర్‌గా కని పిం చ నున్నాడు. ఇప్ప టికే రి  లీజైన  ప్రీ లుక్‌ పో స్టర్‌కు ప్రే క్షకు ల నుండి విశే ష స్పం దన వ చ్చింది. ప్రస్తు తం ఈ సిని మా షూటిం గ్‌   జరుగు తుంది.

కాగా చిత్ర బృందం తాజా గా మైసూ ర్‌ షెడ్యూ ల్‌ను పూర్తి చేసు కుంది. ఈ షెడ్యూ ల్‌లో నాగచై తన్యతో పాటు ప్రధాన తారా గణంపై కీలక సన్ని వేశాలు చిత్రీక రిం చారు. త్వర లోనే సెకం డ్‌ షెడ్యూ ల్‌ ప్రారంభం కా నుంది. ద్విభా షా చిత్రంగా తెరకె క్కుతు న్న ఈ మూ వీలో నాగ చైత న్యకు జోడీ గా కృతి శెట్టి హీరోయిన్‌ గా నటి స్తుంది. ఈ చిత్రా న్ని శ్రీనివా స సిల్వ ర్‌ స్క్రీ న్‌ పతా కంపై శ్రీని వాస చిట్టూ రి నిర్మిస్తు న్నాడు. వీలై నంత త్వర గా షూ టింగ్‌ పూర్తి చేసి వచ్చే ఏడా ది ప్రథ మార్థం లో సిని మాను విడు దల చేయా లని మేకర్స్ భావిస్తు న్నారు. ప్రస్తుతం నాగచై తన్య నటిం చిన 'ధూత' వెబ్‌సి రీస్‌ విడు దలకు సిద్ధం గా ఉంది. సూపర్‌ నాచ్యు రల్ పవర్స్ నేప థ్యంలో తెరకె క్కిన ఈ వెబ్‌ సి రీస్‌ను నార్త్ స్టార్ ఎంటర్టై నమెంట్స్ ‌తో కలిసి అమే జాన్ ఒరి జినల్స్ నిర్మి స్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: