అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత కొద్దిరోజుల క్రితమే విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్న సంగతి తెలిసిందే.అయితే దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2017లో గోవా వేదికగా అంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. కానీ ఇక పెళ్లై నాలుగేళ్లు గడవకముందే విడాకుల వైపు టర్న్ తీసుకుని అందరికీ ఊహించని షాక్ ఇచ్చారు అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత .ఇదిలావుంటే ఇక తాజాగా వీరికి సంబంధించిన ఓ సంచలన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత లు విడాకులను రద్దు చేసుకోబోతున్నారట.
అయితే గత కొద్ది రోజుల నుంచి ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇకపోతే ఈ విషయం తెలిసి అభిమానులు మరియు సినీ ప్రముఖులు ఆమెకు ధైర్యాన్ని చెప్పారు.ఇక త్వరగా కోలుకోవాలంటూ ఆకాంక్షించారు. అయితే ఇక అటు నాగ చైతన్యగానీ, ఇటు నాగార్జునగానీ.. సమంత ఆరోగ్యం పై ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఎక్కడ నోరు విప్పలేదు.ఇక సమంత అనారోగ్యానికి గురైనప్పటి నుంచి అక్కినేని ఫ్యామిలీ ఆమెకు ఎంతో సపోర్ట్ గా నిలిచిందట. అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకపోయినా..
పర్సనల్గా ఆమెను దగ్గరుండి చూసుకున్నారట. ఇదిలావుంటే ఈ నేపథ్యంలోనే ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత మనసు మార్చుకుని విడాకులు వెనక్కి తీసుకోవాలని భావిస్తుందట.అయితే నాగచైతన్య కూడా ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత తో మళ్ళీ కలిసిపోవాలని డిసైడ్ అయ్యాడట. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు రద్దు దిశగా వెళ్లబోతున్నారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మరి ఈ ప్రచారం ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది..!!