అంతేకాదు
ప్రభాస్ కి ఈ సినిమాతో రెమ్యూనరేషన్ మాత్రమే కాకుండా లాభాల్లో వాటిల్లో కూడా బాగానే వచ్చాయి. అప్పట్లో
ఫిబ్రవరి నెల సినిమాలకు సీజన్ కాదని చాలామంది అంటూ ఉండేవారు. ఇక అలాంటి
ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమాను విడుదల చేశారు. విడుదలైన ఆ రోజుల్లోనే ఈ
సినిమా దాదాపు 50 కోట్లకు పైగా అన్ని షేర్ వసూళ్లను రాబట్టింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అదేంటి అంటే ఈ సినిమాని మొదట సూపర్ స్టార్ మహేష్ బాబు తో చేయాలని అనుకున్నాడట
కొరటాల శివ. అంతే కాదు ఈ క్రమంలోనే మహేష్ ని కలిసి ఈ
సినిమా కథని కూడా చెప్పే ప్రయత్నం చేశాడట.
కానీ కొన్ని కారణాలవల్ల ఈ
సినిమా చేయడం కుదరలేదు.దాని అనంతరం
వంశీ కి ఈ
సినిమా స్టోరీ లైన్ చెప్పిన వెంటనే కొరటాలని
ప్రభాస్ దగ్గరికి తీసుకువెళ్లి మొత్తం కదా వినిపించారట. ఇక
ప్రభాస్ కి స్టోరీ మొత్తం కూడా బాగా నచ్చడంతో ఈ
సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. చెప్పిన వెంటనే ప్రభాస్కి కథనచడంతో ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఒకవేళ ఈ
సినిమా ప్రభాస్ కాకుండా మహేష్ బాబు చేసి ఉంటే మహేష్ కి కలిసి వచ్చేదా లేదా తెలియదు గానీ... ఈ సినిమాకి
ప్రభాస్ సరిగ్గా సెట్ అయ్యాడు ప్రభాస్. ఈ సినిమాకి మరే
హీరో సెట్ అవ్వడు అన్న రేంజ్ లో ఈ
సినిమా విజయాన్ని అందుకుంది!!.