రెబల్ స్టార్
ప్రభాస్ ప్రస్తుతం
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ
మూవీ లో
శృతి హాసన్ ...
ప్రభాస్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ
మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ
మూవీ కి
రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే మొదట ఈ
మూవీ ని ఈ చిత్ర బృందం పాన్
ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ ని ఇంగ్లీషు లో కూడా విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు ... త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.
తాజాగా ఈ
మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇంకా కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 నుండి 20 రోజుల్లో ఈ
మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ
మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ
మూవీ యూనిట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.