3వరోజు అత్యధిక కలెక్షన్లను వసూలు చేసే మీడియం రేంజ్ మూవీలు ఇవే..!

Pulgam Srinivas
రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయిన మూడవ రోజు అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మీడియం రేంజ్ హీరోల సినిమాలు ఇవే.
పంజా వైష్ణవ్ తేజ హీరో గా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందినటు వంటి ఉప్పెన మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.26 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... విజయ్ సేతుపతి ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. మైత్రి మూవీ సంస్థ మూవీ ని నిర్మించింది.
నాచురల్ స్టార్ నాని హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.73 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.  
సాయి ధరమ్ తేజ్ హీరో గా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.77 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
నాగ చైతన్య హీరో గా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినటు వంటి లవ్ స్టోరీ సినిమా విడుదల అయిన 3 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.19 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.
కళ్యాణ్ రామ్ హీరోగా కేథరిన్ సంయుక్త మీద హీరోయిన్లుగా మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసారా మూవీ విడుదల అయిన 3 వ రోజు రెండవ తెలుగు రాష్ట్రాల్లో 5.02 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: