అల్లు అర్జున్కి ఆ పిచ్చి ఎక్కువ.. స్టార్ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు..!

lakhmi saranya
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు . ప్రస్తుతం పుష్ప సీక్వెల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు బన్నీ . అయితే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ నెగెటివిటీ ఎక్కువైన సంగతి తెలిసిందే . మెగా ఫాన్స్ అయితే ఓ రేంజ్ లో ఏకేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మెగా హీరో అంటూ డబ్బు కొట్టుకున్న జనాలే మెగా ఫ్యామిలీకి బద్ధ శత్రువు అల్లు అర్జున్ టార్గెట్ చేసి మరీ ట్రోల్స్ చేస్తున్నారు .

అయితే రీసెంట్ గా డైరెక్టర్ గీత కృష్ణ అల్లు అర్జున్ పై చేసిన కామెంట్స్ ప్రెసెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . " అల్లు అర్జున్ కి పబ్లిసిటీ పిచ్చి. దీనికోసం ఏమైనా చేస్తాడు . ఆ పబ్లిసిటీ కోసమే బాగా ఖర్చు పెడుతూ ఉంటాడు . సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పొగిడేస్తే ఆయనకు విపరీతమైన ఆనందం అందుకోసమే పోస్ట్ పెడుతూ ఉంటారు. ఎక్కడో ఒక కార్యక్రమంలో అన్నాడు కదా నా దగ్గర ఒక ఆర్మీ ఉంది అని ఆ ఆర్మీ ఇదే . సినిమా రిలీజ్ కాగానే ఇన్ ఫ్యూయెన్సర్స్ మీద కోటి రూపాయలు ఖర్చు పెడితే దానికి మంచి పబ్లిసిటీ వచ్చేస్తది.
అలా ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఇస్తే అల్లు అర్జున్ గురించే భజన చేస్తూ ఉంటారు . డబ్బు లేకుండా పవన్ కళ్యాణ్ చూడటానికి ఎంత మంది వస్తారో అందులో సగం మందైన అల్లు అర్జున్ నే చూడడానికి వస్తారు . ఎందుకంటే పుష్ప హీట్ అయ్యి నేషనల్ అవార్డ్ గెలిచాడు . అందుకే ఆయన్ని చూడడానికి వస్తారు " అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు . ప్రజెంట్ ఈన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: