నైజాం ఏరియాలో జోష్ పెంచిన మైత్రి సంస్థ.. ఏకంగా ఆ రెండు తమిళ క్రేజీ సినిమాల థియేటర్ హక్కుల సొంతం..?
తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకొని తెలుగు లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో గా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఈయన ఆఖరుగా క్రాక్ అనే మూవీ తో విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత ఈయన హీరోగా రూపొందిన ఖిలాడి , రామారావు ఆన్ డ్యూటీ , టైగర్ నాగేశ్వరరావు , ఈగల్ మూవీ లు వరుసగా ఆపజాయలను అందుకున్నాయి. ఇక ప్రస్తుతం ఈయన మిస్టర్ బచ్చన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ తో ఈయన కచ్చితంగా హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా , విలన్ గా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటలలో గోపీచంద్ ఒకరు. ఇకపోతే ఈయన ఆఖరుగా సిటీమార్ సినిమాతో పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ప్రస్తుతం గోపీచంద్ "విశ్వం" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాతో ఈయన హిట్ కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నందమూరి కళ్యాణ్ రామ్ ఆఖరుగా బింబిసార మూవీ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈయన హీరోగా రూపొందిన డెవిల్ మూవీ లు వరుసగా అపజయాలను ఎదుర్కున్నాయి. ప్రస్తుతం ఈ నటుడు NKR 21 , బింబిసార 2 మూవీలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ రెండు మూవీలలో ఒక దానితో అయిన ఈయన హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే ఈయన కెరియర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.