కొత్త ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాం.. యాదమ్మ రాజు ఎమోషనల్ పోస్ట్..!
అలాగే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటూ పలు పోస్టులు పెడుతున్నారు. తాజాగా, యాదమ్మ రాజు, స్టెల్లా గుడ్ ప్రకటించారు. ఇన్ స్టా వేదికగా తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటిస్తూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు. అలాగే స్కానింగ్ రిపోర్ట్స్ షేర్ చేశారు. "ఎనిమిదేళ్ల అపరూపమైన ప్రేమ, ఏడాదిన్నర దివ్య వైవాహిక జీవితం, ఊహించని సవాళ్లు, నవ్వు, సంరక్షణ, కన్నీళ్ళ మనల్ని ఈ అపురూపమైన ప్రత్యేక క్షణానికి తీసుకొచ్చాయి. ప్రతి ఆనందం, ప్రతి బాట ద్వారా, మా బంధం మరింత బలపడింది.
ఇప్పుడు, సంతోషంతో నిండిన హృదయాలతో , మా " కుటుంబం ఎదుగుతుంది " అని ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము . ఈ విలువైన గర్భం మాలో అపారమైన ఆనందాన్ని నింపింది . మేము కలిసి ఈ కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించేందుకు చాలా సంతోషిస్తున్నాను . మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు " అని రాసుకొచ్చారు . ఇక ఈ పోస్ట్ చేసిన వారంతా శుభాకాంక్షలు తెలుపుతున్నారు . ఇక వీరికి ఎవరు పుడతారు తెలియదు కానీ వీరిద్దరూ అయితే చాలా అందంగా ఉంటారు . నెటిజెన్లు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు .