వామ్మో: ఖాళీ సమయంలో అనసూయ చేసే పనులు అలాంటివా..!

Divya
తెలుగు బుల్లితెరపై యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ప్రస్తుతం వెండితెర పైన పలు రకాల పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది అనసూయ.. జబర్దస్త్ యాంకర్ గా మారి తన క్రేజ్ మాత్రం పెరిగిపోయింది. రంగస్థలం సినిమాతో అనసూయ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది.ఈ సినిమాతోనే రంగమ్మత్తగా మంచి పాపులారిటీ అందుకున్నది. ఆ తర్వాత మళ్లీ పుష్ప సినిమాలో నటించడం మరింత క్రేజీ సంపాదించుకుంది అనసూయ. ప్రస్తుతం అనసూయ పుష్ప-2, సింబా, అరి వంటి చిత్రాలలో కూడా నటించింది.

త్వరలోనే ఈ సినిమాలన్నీ కూడా ప్రేక్షకుల  ముందుకు రాబోతున్నాయి. అయితే అనసూయ ఖాళీగా సమయం దొరికినప్పుడల్లా ఏం చేస్తుందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టింది. ఖాళీ సమయం దొరికితే తన అక్కడికి వెళ్లిపోయి ఎంజాయ్ చేస్తానంటూ తెలియజేస్తోంది. అదేంటంటే తనకు ఫారెస్ట్ కు వెళ్లడం అంటే చాలా ఇష్టమని నేచర్ అంటే మరింత ఎక్కువగా ఇష్టపడతానని సమయం దొరికితే చాలు అడవులలోకి వెళ్లిపోతాను కుటుంబంతో సహా అంటూ అనసూయ తెలియజేసింది. ఇప్పటివరకు తన కుటుంబంతో కలిసి ఇండియాలో ఉండే దాదాపు అన్ని ఫారెస్టులు తిరిగినట్లుగా తెలియజేసింది అనసూయ. కేవలం ఒక గిరి ఫారెస్ట్కు మాత్రమే వెళ్లలేదని తెలిపింది.

త్వరలోనే అక్కడికి కూడా వెళ్తానంటూ తెలియజేసింది ఈ సందర్భంగా అనసూయ మరొక క్రేజీ విషయాన్ని తెలియజేసింది..పోయిన జన్మలో తాను జింకను మేకును అయి ఉంటాను అందుకే తనకు గ్రీనరీ తో చాలా మంచి అనుబంధం ఏర్పడింది అంటూ అనసూయ తెలిపింది తాను మణికొండలో ఉంటుందని ఒకప్పుడు కూడా అక్కడ అంతా గ్రీనరీ కొండల ప్రాంతాలుగా ఉండేది.. కానీ ఇప్పుడు పెద్దపెద్ద బిల్లింగ్ వచ్చి ఆ ప్రకృతిని నాశనం చేశాయంటూ తెలిపింది. సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటుంది అనసూయ అప్పుడప్పుడు తన కుటుంబానికి సంబంధించిన పలు రకాల విషయాలను కూడా తెలియజేస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: