రాఖీ కట్టిన అన్నయ్యనే పెళ్లి చేసుకున్న శ్రీదేవి.. అంత యవ్వారం నడిపిందా..!?

Amruth kumar
అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ను మొదలుపెట్టి.. 1969 లో కోలీవుడ్ లో తునైవన్ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్ గా నాలుగు సంవత్సరాల వయసులో ఇండస్ట్రీకి పరిచయమైంది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన శ్రీదేవి.. 1971 లో ఉత్తమ బాలినటిగా కేర‌ళ‌ రాష్ట్రం నుంచి అవార్డును కూడా అందుకుంది. అలాగే 1975లో చైల్డ్ ఆర్టిస్టుగా బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఆమె అక్కడ కూడా మంచి క్రేజ్ ను అందుకుంది. ఆల‌ నడుస్తున్న క్రమంలో హీరోయిన్గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన శ్రీదేవి.. ఎన్టీఆర్, నాగేశ్వరరావు , కృష్ణను మొదలుకుని ఎంతోమంది హీరోలతో కలిసి నటించింది. ఇక తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని అతిలోకసుందరిగా పేరు తెచ్చుకుంది.

ఇదిలా ఉండగా దుబాయ్ కి ఒక పెళ్లికి వెళ్లిన ఆమె అన్యోన్యంగా అక్కడ బాత్ టబ్లో పడి మరణించింది. తన అన్న చందాలతో నటనతో ప్రేక్షకులను మెప్పించిన శ్రీదేవి అన్యుయంగా మరణించడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. అయితే శ్రీదేవి రాఖీ కట్టిన అన్నయ్య బోనీ కపూర్ ని పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చింది. అయితే ఆమె ఎందుకు ఇలా చేసింది.. అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీదేవి నటించే తప్పుడు ఆమెను చూసి  ప్రేమలో పడిపోయాడు బోని కపూర్.  ఆమెతో మిస్టేర్ ఇండియా సినిమాల్లో ఒక పాత్ర కోసం ఆయన్ను అడిగారు.. అయితే ఆ సమయానికి ఆయన పెళ్లి చేసుకోలేదు. ఇక శ్రీదేవి మాత్రం మిధున చక్రవర్తితో డేటింగ్ లో ఉంది. అంతేకాకుండా ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మిధున్ చక్రవర్తి ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు కూడా వచ్చాయి.

ఇక శ్రీదేవి ఎక్కువ ఎక్కువ కలం మిథున్ చక్రవతుతో ఉండలేకపోయింది. అదే సమయంలో బోనీ కపూర్ కు మోనాతో పెళ్లయింది. అంతేకాకుండా అర్జున్, అన్షుల కపూర్‌నే ఇద్దరు పిల్లలు కూడాా జన్మించారు. 13 సంవత్సరాల పాటు వివాహ జీవితంలో సంతోషంగా గడిపారు. ఆ తర్వాత ఏడేళ్లకు శ్రీదేవి, మోనాకపూర్ తో స్నేహం చేస్తూ బోనీ కపూర్ కి దగ్గరయింది. అలా బోనీ కపూర్ను అన్నయ్య అంటూ ఆయనకు రాఖీ కూడా కట్టింది. అయితే ఒకానొక సమయంలో శ్రీదేవి తల్లి చేసిన అప్పులను బోనీకపూర్ మాఫీ చేయడంతో శ్రీదేవి మరోసారి దగ్గర అయింది. అలా ఒకరికొకరు దగ్గరైనా.. వీరి వివాహం చేసుకోకుండానే శ్రీదేవి గర్భవతి అయింది. ఈ విషయం మోనాకు నచ్చలేదు. దీంతో బోనీకపూర్ నుంచి విడిపోయింది. అలా అన్నయ్య అని సంబోధించిన  ఆ తర్వాత అతడితోనే డేటింగ్ చేసి బిడ్డకు జన్మనివ్వడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి. అలా పెళ్లికి ముందే వీరికి జాన్వీ కపూర్ జన్మించింది.  ఇక ఇద్దరు వివాహం చేసుకున్న తర్వాత ఖుషి కపూర్ కి  జన్మనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: