సంయుక్త మీనన్ సడన్గా తెలుగు ఇండస్ట్రీని వదిలేయడానికి కారణం అదే..లేకపోయుంటే ఊహించని ఘోరం జరుగుండేదా..?

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు ఇదే జరుగుతుంది అని చెప్పలేము. కచ్చితంగా ఇది జరుగుతుంది అని అస్సలకే చెప్పలేము.  ఎప్పుడు ఏదైనా జరిగినా.. ఏం జరిగినా దాన్ని ప్లస్ గా తీసుకునే వాళ్లే ఇండస్ట్రీలో స్టార్స్ గా మారుతారు . ఆ విషయంలో సంయుక్త పర్ఫెక్ట్ అనే చెప్పాలి . సంయుక్త మలయాళీ బ్యూటీ నే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన భీమ్లా నాయక్ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది .ఆ తర్వాత తనదైన స్టైల్ లో పలు సినిమాలో నటించింది . రెండు సినిమాలు హిట్ అయ్యాయి. మిగతా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి .


అయితే సంయుక్తా మీనన్ మాత్రం జనాల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది . ఎంతలా అంటే బడా బడా పాన్ ఇండియా హీరోయిన్లకు మించిన రేంజ్ లో అవకాశాలు దక్కించుకుంటూ వచ్చింది. కానీ సంయుక్త మీనన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ తనకు నచ్చిన సినిమాలనే ఓకే చేసింది. అయితే సడన్గా "విరూపాక్ష" సినిమా హిట్ అయిన తర్వాత సంయుక్త తెలుగు ఇండస్ట్రీలో కనపడకుండా పోయింది . అవకాశాలు వస్తున్న సైన్ చేయలేదు. దానికి రీజన్ ఏంటా అంటూ సెర్చ్ చేయగా సంయుక్త పై సర్కులేట్ అయిన బిగ్ రూమర్ అని తెలుస్తుంది .


సంయుక్త మినన్ కి ఒక తెలుగు డైరెక్టర్ తో జింగ్ జింగ్ ఎఫైర్ ఉంది అంటూ అంతా మాట్లాడుకున్నారు.  మరి ముఖ్యంగా ఆమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రావడానికి కారణం కూడా ఆ డైరెక్టర్ అంటూ తెగ మాట్లాడేసుకున్నారు . ఈ మాటలు అటూ ఇటూ చేరుతూ సంయుక్తా మీనన్ చెవినా కూడా పడ్డాయట.  ఆ కారణంగానే సంయుక్త మీద తెలుగు ఇండస్ట్రీని తెలుగు సినిమాలను వదిలేసిందట.  మళ్లీ ఇప్పుడిప్పుడే ఆమె తెలుగు సినిమాలపై కాన్సన్ట్రేషన్ చేస్తూ సినిమాలను ఓకే చేస్తుంది . సంయుక్త మీనన్ మళ్లీ తెలుగు సినిమాలను ఓకే చేసే మంచి పని చేసింది.  లేకపోయుంటే నిజంగా ఆ డైరెక్టర్ కి ఆమెకి మధ్య ఏదో ఉందన్న రూమరే నిజమై ఉండేది . అప్పుడు ఊహించని ఘోరం జరిగి పోయింది. ఫైనల్లీ సంయుక్త తీసుకున్న డిసిషన్ ఆమెకు మంచే చేసింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: