ఆరోజు రాత్రి..రెండే రెండు నిమిషాలు కాంప్రమైజ్..లైఫ్ టోటల్ టర్న్ చేసుకున్న రష్మిక..!

Thota Jaya Madhuri
హీరోయిన్ అవ్వడం మామూలు విషయం కాదు . దాని వెనక ఎంతో కష్టం ఎన్నో శాక్రిఫైజులు ఉంటాయి.  కంచం నిండా ఇష్టమైన ఐటమ్స్ ఉన్న సరే కడుపు మాడ్చుకొని డైటింగ్ చేస్తేనే కరెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేయగలం . అప్పుడే డైరెక్టర్ లు అవకాశాలు ఇస్తారు . లేకపోతే అసలు పట్టించుకోనే పట్టించుకోరు అన్న విషయం చాలామందికి తెలుసు . కాగా  ఇలాంటి క్రమంలోనే కొంతమంది హీరోయిన్స్ కొన్ని విషయాలలో కాంప్రమైజ్  కూడా అవుతూ ఉంటారు.


ఆ కాంప్రమైజ్ వేరు మరికొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవ్వడం వేరు . కాగా రష్మిక మందన్నా  సైతం అలా కాంప్రమైజ్ అయ్యే హీరోయిన్ గా మారింది అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని నేషనల్ క్రష్ గా మారిన ఈ బ్యూటీ ఇప్పుడు పాన్ ఇండియా లెవల్ లో చక్రం తిప్పేస్తుంది.  పుష్ప2  సినిమా హిట్ అయితే గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవడం పక్క .


అయితే అటువంటి రష్మిక మందన్నా రెండు నిమిషాలకు కాంప్రమైజ్ అయిన కారణంగానే స్టార్ హీరోయిన్గా మారింది అంటున్నారు జనాలు. ఛలో సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది రష్మిక . నిజానికి ఈ సినిమాకి చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుందట. ఇప్పుడు ఆరు కోట్లు 7 కోట్లు తీసుకుంటున్న రష్మిక అప్పుడు కేవలం 30 లక్షలు మాత్రమే రెమ్యూనరేషన్  గా తీసుకుందట. నిజానికి ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువగా డిమాండ్ చేసిందట . కానీ మేకర్స్ అంత ఇచ్చుకోలేము అంటూ రిక్వెస్ట్ చేయగా ఆమె ఆలోచించి ఫైనల్లీ వన్ నైట్ సరే ఇవంతా కాదు అంటూ గట్టిగా ఆలోచించి రెండే రెండు నిమిషాల్లో మేకర్స్తో మాట్లాడి 30 లక్షలకు పారితోషకం ఫైనలైజ్ చేసుకుందట . అలా కాంప్రమైజ్ అయిన కారణంగానే చలో సినిమా హిట్ అయింది.  ఆ సినిమా ద్వారా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో ప్లేస్ సంపాదించుకుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: