ఈ తెలుగు హీరో భలే పిసినారివాడు.. ఆఖరికి దాని కోసం కూడా డబ్బులు ఖర్చుచేయడు..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. చాలామంది విశాల హృదయం కలవారు ఉన్నారు . ఏదైనా ప్రకృతి విపత్తు జరిగిన లేదా.. . ఏదైనా కష్టం లో ఉన్న వాళ్ళు తమ ఇంటికి వచ్చిన డబ్బు సహాయం చేస్తూ ఉంటారు . అంతేకాదు తమకు తోచిన విధంగా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటారు . అయితే తెలుగు ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బడా హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో మాత్రం పిసినారోడు . 


ఎంత పిసినారివాడు అంటే కోట్లకు కోట్ల డబ్బులు సంపాదిస్తున్న స్రే.. కోట్ల ఆస్తి ఉన్న సరే.. పది రూపాయలు కూడా ఫండ్ ఇవ్వడు. పాపం కష్టాలల్లో ఉన్నం సార్ అంటూ  ఎవరైనా హెల్ప్ కోసం ఇంటికి వెళ్లిన సరే.. ఇంట్లో లేను అంటూ పని వాళ్ళ దగ్గర మొహమాట పడకుండా  చెప్పిస్తూ ఉంటారు . అలాంటి ఓ  హైక్లాస్ పిసినారివాడు.  మరీ ముఖ్యంగా కరోనా మూమెంట్లో మొత్తం దేశమంతా ఫండ్స్ ఇచ్చిన కూడా ఈ హీరో ఒక్క రూపాయి కూడా బయటకు తీయలేదు .


బ్యాంకులో మాత్రం కోట్లకు కోట్ల బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉంటాడు.  కానీ ఎందుకో ఈ హీరో ఒక్క రూపాయి కూడా దానధర్మాలు చేయడు.  అది డబ్బులు ఊరికే రావు అని అనుకుంటాడో..? అది సేఫ్ సేవింగ్ అనుకుంటాడో..? లేకపోతే మరి ఏ కారణం చేతనైనా సరే సహాయం చేయడానికి ఇష్టపడడో అన్నది ఆయనకే తెలియాలి . . ఆ విషయం కారణంగా చాలా సార్లు సోషల్ మీడియాలో ట్రోల్లింగ్ కి గురి అయ్యాడు ఈ హీరో . . ఈ హీరో ఎప్పటికి మారుతాడో. ..? కనీసం ఈ హీరో చేతి నుంచి ఎవరైనా ఒక్క రూపాయి అయినా సహాయంగా పొందుతారు లేదో ఫ్యూచర్లో చూడాలి. ..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: