తాంబూలం తీసుకెళ్లి మరి సాయి పల్లవి కి పెళ్లి ప్రపోజ్ .. తండ్రి చేసిన పనికి అంత షాక్..!

Thota Jaya Madhuri
సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు ప్రేమలో పడడం.. ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం .. ఆ తర్వాత వాళ్ళ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వస్తే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం . అయితే ఈ మధ్యకాలంలో అది టూ ఫాస్ట్ గా జరిగిపోతుంది . ఫస్ట్ సినిమాలో నటించేటప్పుడు ప్రేమించడం.. ఆ తర్వాత బాగా తిరగడం నిజమైన ప్రేమ అయితే పెళ్లి చేసుకోవడం ..డమ్మీ  అయితే మోజు తీరాక వదిలేయడం. ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. కాగా కొంతమంది ఇండస్ట్రీ వ్యక్తులు పొలిటీషియన్స్ ని కూడా పెళ్లి చేసుకుంటున్నారు . అలాంటి వాళ్ళ జీవితాలు కూడా మధ్యలోనే ఫుల్ స్టాప్ పడిపోతూ ఉండడం గమనార్హం.


కాగా హీరోయిన్ సాయి పల్లవికి ఒక స్టార్ బడా పొలిటీషియన్ కొడుకు ప్రపోజ్ చేశాడు అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఆ పొలిటీషియన్ కొడుకు చాలా డిఫరెంట్ . ఎంతలా అంటే పెళ్లి చేసుకోమంటూ ఏకంగా సాయిపల్లవి ఇంటికి పెద్దలతో తాంబూలం తీసుకెళ్లి మరి ప్రపోజ్ చేశాడట . ఇంత డేరింగ్ ఉన్న పొలిటిషియన్ కొడుకుని సాయి పల్లవి సునాయసంగా రిజెక్ట్ చేసేసిందట . మొదటి నుంచి పెళ్లిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేని సాయి పల్లవి "కెరియర్ లో ఫస్ట్ సెటిల్ అవ్వాలి అని అంతేకాకుండా ఇప్పుడు తనకి పెళ్లి చేసుకునే ఒపీనియన్ లేదు అని"తెగేసి చెప్పిందట .


పక్కనే ఉన్న సాయి పల్లవి తండ్రి కూడా ఆమె నిర్ణయానికి కట్టుబడి ఉంటాము అంటూ చెప్పుకు రావడం హైలెట్గా మారింది . మొదటి నుంచి సాయి పల్లవి - పూజ విషయంలో తండ్రి వాళ్లకే పూర్తి హక్కులు ఇవ్వడం ..తల్లిదండ్రులకు అదేవిధంగా సాయి పల్లవి - పూజా రెస్పెక్ట్ ఇవ్వడం అందరికీ తెలిసిందే. మొత్తానికి సాయి పల్లవి ఇండస్ట్రీలోనే కాదు ... ఇప్పుడు పొలిటికల్ పరంగా కూడా హాట్ టాపిక్ గా ట్రెండ్  అయిపోతుంది. తను తీసుకుని నిర్ణయానికి ఎప్పుడు కట్టుబడి ఉండే సాయి పల్లవి కోట్ల ఆస్తికి వారసుడైన పొలిటిషియన్ రిజెక్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. ప్రజెంట్ సాయి పల్లవి పలు సినిమా షూటింగ్లో బిజీగా ముందుకెళ్తుంది . రీసెంట్ గానే తన చెల్లి పూజ కనన్ పెళ్లిలో ఎలా సందడి చేసిందో చూసాము.  పెళ్లి మొత్తానికి సాయి పల్లవి నే హైలెట్గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: