"మహానటి" గా కీర్తి సురేష్..నాటి సవిత్రిని మరిపించేసింది ?

Veldandi Saikiran
* ‘ఉత్తమ నటి’గా మహానటి కీర్తిసురేష్
* మాహానటి సినిమాకు 13 జాతీయ అవార్డులు
* నిత్యా మీనన్‌ ఛాన్స్‌ కొట్టేసిన కీర్తి సురేష్‌


టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే.  కానీ అతి తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వారిలో కీర్తి సురేష్ ఎవరు. హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాల్య నటిగా.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన.... ఇప్పుడు బాలీవుడ్ రేంజ్ కి ఎదిగిపోయింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఈ బ్యూటీ.. నేను శైలజ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది.
 ఈ సినిమా సక్సెస్ కావడంతో వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేసింది. ఈ తరుణంలోనే కీర్తి సురేష్ కెరియర్ లో... అతిపెద్ద సినిమా వచ్చి పడింది. ఆ సినిమానే మహానటి. ఈ సినిమా చేసిన తర్వాత కీర్తి సురేష్ కు మహానటి గా బిరుదు కూడా వచ్చేసింది. మహానటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా చేసిన సంగతి తెలిసిందే. 2018 సంవత్సరంలో... ఈ సినిమాను చేశారు.
సావిత్రి పాత్రలో అద్భుతంగా కీర్తి సురేష్ నటించిన జరిగింది. ఈ సినిమాలో నటించినందుకు... కీర్తి సురేష్ కు ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చింది. అంతేకాదు ఈ సినిమా మొత్తానికి  13 జాతీయ అవార్డులు కూడా రావడం జరిగింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన గురించి వస్తే..  సావిత్రి అంటే కీర్తి సురేష్ అన్నట్లుగా.. అద్భుతంగా నటించి తనదైన ముద్ర వేసుకుంది.
 అంతేకాదు మహానటి కంటే ముందు కీర్తి సురేష్  ఒకలాగా ఉంటే... ఈ సినిమా తర్వాత ఆమె రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. కీర్తి సురేష్ కెరీర్ లో...  మహానటి సినిమా ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ సినిమాకు నిర్మాతగా అశ్వినీదత్ వ్యవహరించారు. వస్తావంగా ఈ సినిమాలో నిత్యామీనన్ ను అనుకున్నారట. కానీ ఆ చాన్సు... కీర్తి సురేష్ కు రావడంతో... కెరియర్ మారిపోయింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: