తూచ్.. ఐటెం సాంగ్ లో ఒకరు కాదు ఇద్దరు.. సుక్కు ప్లానింగ్ కి కుర్రాళ్ల చెడ్డిలు తడిసిపోవాల్సిందే..!

Thota Jaya Madhuri
ఏ ట్వీస్ట్ అయినా ఇవ్వడంలో సుకుమార్ తర్వాత నే  ఏ డైరెక్టర్ అయినా అని చెప్పుకోక తప్పదు . ఎందుకంటే ఆయన తెరకెక్కించే సినిమాలు అదే విధంగా ఉంటాయి.  మరి ముఖ్యంగా సినిమాని సినిమాగా కాకుండా ఒక లైఫ్ గా తెరకెక్కించడం ఆయన స్పెషలిటీ . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాల లిస్టు చూస్తే వాటి బ్యాక్ గ్రౌండ్స్ చూస్తే ఆ విషయం మనకు ఈజీగా అర్థం అయిపోతుంది. ప్రజెంట్ సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప2.


అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్గా నటించిన పుష్ప వన్ సినిమాకి ఈ సినిమా సీక్వెల్ గా రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది . ఒక పాట రెండు సీన్స్ మనః మిగతా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది.  డిసెంబర్ 5వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ పై ఎంతమంది ఫ్యాన్స్ ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారో మనం చూస్తున్నాం .


అయితే నిన్న మొన్నటి వరకు ఈ ఐటెం సాంగ్ లో కేవలం శ్రద్ధా కపూర్ మాత్రమే నటించబోతుంది అంటూ వార్తలు వినిపించాయి . కానీ ఈసారి సుక్కు ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉంది . 1000 కోట్ల పుష్ప 2 కలెక్ట్ చేసే విధంగానే  ప్లాన్ చేస్తున్నాడు . ఆ కారణంగానే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ లో ఒకరు కాదు ఏకంగా ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి చిందులు వేయించబోతున్నారట . శ్రద్ధా కపూర్ తో పాటు ఈ పాటలో రష్మిక మందన్నాను కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నారట.


ఒక సీన్ బేస్ చేసుకొని ఇలా ఐటమ్ సాంగ్ లో కనిపించే విధంగా బన్నీ - రష్మిక - శ్రద్ధా కపూర్ ఈ పాటలో చిందులు వేయబోతున్నారట . సుక్కు ప్లానింగ్ నిజంగా కేక . ఒక హాట్ బ్యూటీతో అల్లు అర్జున్ స్టెప్స్ వేస్తేనే అస్సలు పట్టలేము. అలాంటిది ఇద్దరు హాట్ బ్యూటీస్ తో వేస్తే ఇక నో డౌట్ కుర్రాళ్ల చెడ్డిలు తడిసిపోవాల్సిందే అంటూ ఫ్యాన్స్  కామెంట్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సుకుమార్  ఈసారి పుష్ప2 ఐటం సాంగ్ ను చాలా చాలా నాటిగా అదే విధంగా రొమాంటిక్గా తెరకెక్కించబోతున్నారట .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: