బాలీవుడ్ ఆంటీ ఇలా రెచ్చిపోతుందేంటీ..!

Edari Rama Krishna
సినిమా ఇండస్ట్రీలో బాలీవుడ్ భామలు తెలుగులో నటిస్తున్న విషయం తెలిసిందే..అయితే అందులో  చాలా తక్కువ మందికే మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఇక ఒకప్పుడు తన అందాలతో కుర్రకారు మతులు పోగొట్టిన బాలీవుడ్ భామ అమీషా పటేల్. తెలుగులో  బద్రి, నాని మరియు నరసింహుడు నటించిన ఈ అమ్మడు తర్వాత బాలీవుడ్ కే ప్రాధాన్యత ఇచ్చింది.  ఇప్పుడు ఈ భామ వయసు 41 కానీ ఇప్పటికీ  మిస మిస లాడే మిస్సందంతో రెచ్చిపోతోంది. ఈ మద్య ఓ ఈవెంట్ కి వచ్చిన అమిషా బాగా ఇష్టమైన పింక్ లాంగ్ ఫ్రాక్ లో వచ్చి మరోసారి కుర్రకారు మతులు పోగొట్టింది.

ఈ వయసులో కూడా తన అందాలు బహిర్గతం చేస్తూ అమీషా ను అక్కడి వారందరూ చూస్తూ ఉండిపోయారు.  పింక్ లాంగ్ ఫ్రాక్ లో నుండి క్లీవేజ్ అందాలు బయటకు తొంగి చూస్తుంటే ఆమె పొంగులు ఎగిసి పడుతుంటే చూసేవాళ్ళు అమీషా పై నుండి కళ్ళని పక్కకు తిప్పుకోలేక పోయారట..! ఏది ఏమైనా బాలీవుడ్ హాట్ బ్యూటీల్లో ఒకరైనా అమీషా పటేల్ ఇప్పటికీ తన అందాలతో సోషల్ మీడియాలో హాట్ హాట్ గా హల్ చల్ చేస్తూనే ఉంది.  

మరోవైపు ఈ వయసులో  ఆంటీ కి ఇంత క్లీవేజ్ షో అవసరమా ? అని కూడా కామెంట్లు వినిపించాయి .  వంటి మీదకు నలబై ఏళ్ళు వచ్చాయి ఇంకా కన్నెపిల్లలా ఈ క్లేవేజ్ షో ఏంటి ? అని కొందరు విమర్శిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: