టాప్ హీరోల మద్యలో సాండ్-విచ్ ఔతున్న సెక్సి క్వీన్ పూజా హేగ్డే

అల్లు అర్జున్ సరసన దువ్వాడ జగన్నాథం సినిమాలో శృంగారం వరదలై పారించి యువత హృదయాల్లో దుమ్ములేపేలా నటించిన బోల్డ్ & బ్యూటిఫుల్ హీరోయిన్ పుజాహెగ్డే వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. సాహో అనంతరం కొత్త చిత్రంలో ప్రభాస్ సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్న ఈ సుందరాంగి మహేశ్ బాబు, ఎన్టీఆర్‌లతో కూడా ఆడి పాడుతూ సినిమాలు చేయనుంది. 


"దువ్వాడ జగన్నాథం-డీజే" అద్భుత విజయానికి కారణం ఈ భామ అంగాంగ ప్రదర్శనే. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో, అర్ధనగ్నం పోటీ పడ్డయి. యువతను హృదయాల్లో కల్లోలం లేపి మెప్పించిన పుజాహెగ్డేకు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువలా వస్తున్నాయి. ఇటీవల మీడియా తో ముచ్చటించిన ఆమె గతంలోనూ తనకు దక్షిణాదిన మంచి మంచి ఆఫర్లే వచ్చాయని తెలిపింది.


హృతిక్ రోషణ్ తో తను జోడీ కట్టిన "మొహెంజోదారో" సినిమాలో నటిస్తున్నందున కాల్షీట్స్ కుదరలేదని పూజా తెలిపింది. తెలుగులో ప్రభాస్, మహేష్, తారక్ సరసన నటించే అవకాశాలు లభించటం తో ఆమె ఆనందం ఆర్ణవమౌతుంది. ఆమె ఈ ముగ్గురిని బాలీవుడ్‌ లోని ఖాన్ త్రయం తో పోల్చింది. ఈ ముగ్గురు నటులు తెలుగులో షారుక్, సల్మాన్, అమీర్‌ ఖాన్ లాంటి వారేనంటూ వారిని ఆకాశానికి ఎత్తేసింది. ఇంకేం వారంతా మెస్మరైజ్ అయిపోవటం ఖాయం. ఒక్క దెబ్బకు ముగ్గుర్ని బుట్టలో వేసేసింది ఈ వయ్యారి భామ.

ప్రభాస్‌ తో పూజా హెగ్డే నటించే సినిమా రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రెండు భాషల్లో తెరకెక్కనుంది. యూవీ క్రియేషన్ బ్యానర్‌లో రాధాకృష్ణ కుమార్ దీన్ని డైరెక్ట్ చేయ నున్నారు. ఇప్పటి వరకూ నేను ప్రభాస్‌ను కలవలేదు. కానీ ఆయనతో కలిసి వెండితెరను పంచుకోనుండటం ఎంతో ఆనందంగా ఉందని తెలిపింది పూజా హెగ్డే.


ఆమె మాట తీరు, మాట్లాడేటప్పుడు ఆమె కళ్ళలో కనిపించే చమక్కులు చూస్తుంటే, ఇక అతి త్వరలోనే ఆమె తెలుగు లో టాప్ పొజిషన్‌కు చేరుకోవడం ఖాయంగా కని పిస్తోంది. ఎందుకంటే సినీ పరిశ్రమలో రాణించాలంటే, అందం, అభినయమే కాదు, చక్కని బాష భావ వ్యక్తీకరణ కూడా ఎంతో ముఖ్యం. అవే పూజ శృంగార సంపదకు అదనంగా ఉన్న ఆస్థులు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: