జాగ్రత్తలు వహిస్తున్న సాయి ధరమ్ తేజ్..!
ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతి రోజు పండగ అనే సినిమా చేస్తున్నాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయిన ఈ సినిమా త్వరలోనే రెండవ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్న సినిమా యూనిట్. అంతేకాకుండా తాజాగా ఇటీవల నాలుగు కథలు విన్న సాయి ధరమ్ తేజ్ దీనికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు అంటా..అంతేకాకుండా ఆ నాలుగు కథలలో ఒక స్టోరీ బాగుందని కానీ తనకి సూట్ అవ్వదని సదరు డైరెక్టర్కి చెప్పేశాడట.
ఏది ఏమైనా స్టోరీ ఎన్నుకునే విషయంలో..మెగా హీరో మొహం మీదే ఏదైనా చెప్పేస్తూ..ఉండటంతో కెరీర్ లో ఎటువంటి సినిమాలు చేస్తాడో మరి అని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు.