తెలుగు సినిమా స్టాండర్డ్ ని ఇంటర్నెషనల్ రెంజ్కి తీసుకువెల్లిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి. ‘బాహుబలి’ లాంటి సినిమాతో టాలీవుడ్ టూ బాలీవుడ్ వయ కోలీవుడ్ అన్ని ఇండస్ట్రీలను షేక్ చేశారు.. తాజాగా బాహుబలి పార్ట్2తో నయా ట్రెండ్ సెట్ చేసే పనిలో బిజి అయ్యాడు. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం తన మనసులో మాటలు చెప్పాడు. జక్కన్న కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు తీసినా ప్రతి సినిమాకి ఇన్స్పిరెషన్ తన డ్రిమ్ ప్రాజెక్ట్ అయిన మహభారతమే అన్నారు. అందుకే ప్రతి సినిమాని ఓక్కొ కళ ఖండంగా చెక్కి ఆడియాన్స్ మతిపోగోట్టాడు.
ఇప్పటికి తన డ్రిమ్ ప్రాజెక్ట్ని పట్టాలెక్కించాలి అనే డెసిషన్కి వచ్చేసాడు రాజమౌళి . అందుకె ఓ వైపు బాహుబలీ పార్ట్-2ని తెరకెక్కిస్తూనే తన నెక్స్ట్ వెంచర్కి పక్కా ప్లాన్ని రెడి చెస్తున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడితో సినిమాలు చేయడానికి టాలీవుడ్ స్టార్ హిరోస్తో పాటు బాలీవుడ్ బడాహిరోలు కూడా పోటిపడుతున్నారు. అయితే జక్కన్న తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎవరితో తిస్తాడు అనేదే ప్రజంట్ సస్పెన్స్లో పడేస్తున్న విషయం . అయితే రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ని అయితే ఎన్టీఆర్ లెదంటే మహేష్ బాబు తో తెరకెక్కిస్తాడు అనే టాక్ ప్రజంట్ ఫీల్మ్ నగర్లో హల్ చల్ చేస్తుంది.
బాహుబలి పోస్టర్
ఏది ఏమైనా మహాభారతం ఇన్స్పిరెషన్తో రాజమౌళి ఇప్పటి వరకు తెరకెక్కించిన సినిమా లే ఈ రెంజ్లో ఉంటే తన డ్రీమ్ ప్రాజెక్ట్ని ఏ రెంజ్లో తెరకెక్కిస్తాడో అనేది ప్రతి సిని ప్రేక్షకుని మదిలో మెదులుతున్న100 డాలర్స్ క్వశ్చన్. రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్తో మరో వండర్ క్రియోట్ చేసి తెలుగు సినిమా పతాకాన్ని ఇంటర్నెషనల్ రెంజ్లో ఎగరేయాలని అస్కార్ అవార్డ్తో తన సత్తా ఎంటో హలీవుడ్ ఆడియాన్స్కి రూచిచూపించాలని కోరుకుంటున్నారు సిని ప్రేక్షకులు.