సాధారణంగా దేశంలో అధిక పర్ క్యాపిటా ఉన్న నగరం అంటే మనం చదువుకున్న దానిప్రకారం ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ అని చెప్పేస్తాం. కానీ అవేమి కావు. గుజరాత్ లోని రాజ్ కోట్ కి 60 కి.మీ. దూరంలో ఈ మోర్బీ ఉంది. దీనిలో 2.4లక్షల జనాభా ఉన్నట్టు 2018లో తేల్చారు. కానీ అందులో 1.4 లక్షల మందికి ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పట్టణంలో 1200 సిరామిక్ యూనిట్లు, 1000 వజ్రాల యూనిట్లు, 1000 టెక్స్టైల్ యూనిట్లు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమమైన గోడ గడియారాలలో ఒకటైన సమయ్ గోడ గడియారం ఇక్కడే ఒక కుటీర పరిశ్రమలో తయారీ అవ