ఏపీలో వరద భీభత్సంతో దాదాపుగా నాలుగు జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు అన్నీ పోగొట్టుకొని కట్టుబట్టలతో మిగిలారు. రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. తక్షణ సాయం కింద రెండు వేల రూపాయలు ప్రకటించింది. నిత్యావసర సరుకులను ఉచితంగా రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తోంది. అయితే ఈ వరద సమయంలో ప్రజలకు అండగా ఉన్నామని చెప్పేందుకు,
{{RelevantDataTitle}}