భారతదేశానికి మరోసారి ప్రపంచ పటంలో తనదైన స్థానాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చింది. అయితే ఇప్పుడే ఆయా వ్యవస్థల కుట్రలు కూడా భారీగా చోటుచేసుకుంటున్నాయి. ఎదిగేవాడి కళ్ళు పట్టుకులాగే అలవాటు అంతర్జాతీయంగా కూడా ఉండటం సిగ్గుచేటు. అయినా భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది, కానీ ప్రాంతీయంగా కూడా దేశద్రోహులు ఈ అవకాశాన్ని వినియోగించుకోనీయకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రభుత్వంలో అది జరిగితే, సుస్థిరంగా అదే ఎక్కువ కాలం ఉంటుందనే ఏడుపు విపక్షాలతో ఉంది అనేది వారి చర్యలతో తెలిసిపోతుంది. కానీ ఇక్కడ వాళ్లకు