భారత ప్రధాన మంత్రి దామోదర్ దాస్ నరేంద్ర మోడీ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నగరంలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆయన పాల్గోంటున్నారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షించారు.