సోషల్ మీడియా.. పిచ్చివాడి చేతిలో రాయిగా మారుతోంది. భావప్రకటనకు ఉన్న మంచి అవకాశాలను కొందరు చేజేతులా దుర్వినియోగం చేస్తున్నారు. అంతే కాదు. పార్టీల పిచ్చితో.. కులాల పిచ్చితో.. మతాల పిచ్చితో ఇష్టానుసారం వాడుతున్నారు. అలా వాడటం ద్వారా కొందరు వివాదాల్లో చిక్కుకుని పోలీసులు కేసుల వరకూ వెళ్తున్నారు. కొందరు తెలిసీ తెలియక పోస్టులు పెట్టి జైలుపాలవుతున్నారు. అలాంటిదే ఈ సంఘటన.
ఏకంగా ముఖ్యమంత్రిని చంపుతానని సామాజిక మాధ్యమాల్లో బెదిరిస్తూ పోస్టులు పెట్టిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో
{{RelevantDataTitle}}