నంద్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ముక్కు పచ్చలారని పసి పిల్లలు దారుణంగా బలయ్యాడు. పసి బిడ్డను నిర్ధాక్షిణ్యంగా కాల్చి చంపిన ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది. పాండురంగాపురం గ్రామంలో బాలుడి హత్య అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసింది. ఐదు సంవత్సరాల వయసు ఒక చిన్నారి బాలుడుని గుర్తు తెలియని దుండగులు పొట్టన పెట్టుకున్నారు. నంద్యాల జిల్లా , పాండురంగ పురం కు చెందిన అయిదేళ్ల బాలుడు కనిపించలేదు అంటూ తల్లితండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు. సూర్య అనే అయిదేళ్ల తమ కుమారుడు గత నెల మార్చి 30వ తేదీన అంగన్