అమరావతి : మోడీ గేమ్ ఈ స్ధాయిలో ఉంటుందా ?

Vijaya






క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. రెండురోజుల్లో ఢిల్లీలో జరిగిన రెండు పరిణామాలు చూసిన తర్వాత అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే ఈనెల 6వ తేదీ ఆజాదీ కి అమృతోత్సవ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్షాల నేతలు పాల్గొన్నారు. ఇందులో పాల్గొన్న చంద్రబాబునాయుడుతో  నరేంద్రమోడి కొద్దిసేపు మాట్లాడారు. దీన్ని టీడీపీ, ఎల్లోమీడియా బాగా హైలైట్ చేయటంతో {{RelevantDataTitle}}