స్మశాన వాటికలో రెస్టారెంట్.. ఎగబడుతున్న కస్టమర్లు?

praveen
సాధారణంగా స్మశాన వాటిక అంటే చాలు అటువైపు వెళ్లడానికి ఎంతో మంది భయపడుతూ ఉంటారు. కొంతమంది దయ్యాలు భూతాలు ఉన్నాయని భావిస్తూ ఉంటే ఇంకొంత మంది మాత్రం స్మశాన వాటిక వైపు వెళ్తే మాత్రం కీడు జరుగుతుందని అంటూ ఉంటారు. కేవలం ఎవరైనా చనిపోయినప్పుడు తప్ప మిగతా వేళల్లో మాత్రం అటు స్మశాన వాటిక వైపు కన్నెత్తి కూడా చూడరు ఎవరు. ఇలా చూడ్డానికి కూడా ఇష్టపడరు అని చెప్పాలి.  కానీ ఇక్కడ మాత్రం అలా జరగడం లేదు. ఏకంగా స్మశాన వాటిక లోనే కూర్చుని తినడం మొదలుపెట్టారు.

 అంతేకాదు తమకు ఇష్టమైన ఆహారాలు అన్నింటినీ కూడా ఇలా ఏకంగా స్మశాన వాటికలో ఉన్న సమాధుల పక్కనే కూర్చుని హాయిగా ఆరగిస్తూ ఉన్నారు. స్నేహితులతో తరచూ ఇలా స్మశాన వాటికకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదేమిటి స్మశాన వాటికలో ఎంజాయ్ చేయడమేంటి అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. {{RelevantDataTitle}}