హైదరాబాద్ : మజ్లిస్ తో అనవసరంగా గోక్కున్నారా ?

Vijaya



నిండు అసెంబ్లీలో కేటీయార్ కోరి మరీ మజ్లిస్ పార్టీతో గోక్కున్నారు. కేటీయార్ తీరు చూస్తే తర్వాత  దారినపోయే చెత్తను తీసి నెత్తినేసుకున్నట్లుంది. అసెంబ్లీలో ఎంఐఎం శాననసభా పక్షనేత అక్బరుద్దీన్ మాట్లాడుతున్నపుడు కేటీయార్ జోక్యం చేసుకున్నారు. మాట్లాడేందుకు పార్టీలకు ఇచ్చే సమయంపై కేటీయార్ మాట్లాడుతు ఏడు సీట్లుండే పార్టీకి అంత సమయం ఇస్తే మరి బీఆర్ఎస్ కు ఎంత సమయం ఇవ్వాలని స్పీకర్ ను అడిగారు. కేటీయార్ ప్రశ్నను అక్బర్ చాలా అవమానంగా ఫీలయ్యారు.



వెంటనే సమాధానమిస్తు ఏడుసీట్లపార్టీయే వచ్చేఎన్నికల్లో 50 సీట్లకు పోటీచేయబోతోందని, కనీసం 15 మంది ఎంఎల్ఏలు సభలో ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేటీయార్ అవమానం, అక్బర్ సమాధానం ఇపుడు తెలంగాణాలో హాట్ టాపిక్ అయిపోయింది. ఇప్పటికే మజ్లిస్ {{RelevantDataTitle}}