భూకంపాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇప్పటికీ చాలా దేశాల్లో భూకంపాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇక టర్కీ పరిస్థితి గురించి కూడా తెలిసిందే. ప్రస్తుతం కొన్ని వేల మంది భూకంపం కారణంగా అక్కడ చనిపోయారు. ఇక ఇండియాలో కూడా ఈ భూకంపం భయాలు మొదలయ్యాయి.దీంతో ప్రజలు చాలా భయబ్రాంతులకి గురవుతున్నారు. ఎప్పుడు ఏమవుతుందో అని జనాలు ఎంతగానో భయపడుతున్నారు.చాలా మంది తమ ప్రాణాలను తమ చేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటూ బ్రతుకుతున్నారు.ఇక ఢిల్లీ, చెన్నైలో భూకంపాలు భయం ఇంకా వెంటాడుతుంది.రెండు నాగరాల్లో కూడా భూప్రకంపనల