రైతులకు వైయస్ఆర్ పార్టీ బంపరాఫర్ : రైతులంతా జగన్ వెంటే ఇక ?
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి ఇటీవల వైఎస్ జగన్ ఇచ్చిన హామీ పట్ల ఎంతగానో సంతోష పడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే రాబోతున్న ఎన్నికలలో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్న రైతులకు పదివేల కోట్ల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు అంతే కాకుండా ఇంకా చాలా హామీలను రైతులకు జగన్ ఇవ్వడంతో రాబోతున్న ఎన్నికలలో జగన్ కి ఓటు వేయడానికి రాష్ట్రంలో ఉన్న రైతులు ఎంతగానో సంతోషిస్తున్నట్లు రాష్ట్రంలో జరుగుతున్న పలు సర్వేల లో..తేలింది.
మొత్తం మీద రైతులకు వైయస్ జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ పట్ల ఏపీ రైతులు మరియు ప్రజలు వ్యవసాయంపై ఆధారపడిన కూలీలు జగన్ వస్తే బాగుంటుంది అని తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.