జగన్ అధికారంలోని వచ్చినప్పటి నుంచి మంత్రులను పరిగెత్తిస్తున్నాడు. అలాగే అధికారులను పరిగెత్తిస్తున్నాడు. ఎక్కడా పనులు ఆగకూడదు.. ఎక్కడా అవినీతి అంటూ జరగకూడదు అనే నినాదంతో జగన్ పనులు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన అన్ని శాఖలకు సంబంధించిన, అందరి మంత్రులకు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోన్ నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు.
ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే వెంటనే ఫోన్ కొట్టండి. స్పందించకపోతే కంప్లైట్ చెయ్యండి అని జగన్ ప్రకటించాడు. జగన్ చెప్పినట్టుగానే ప్రజలు కొంతమంది తన సమస్యలను సంబంధిత శాఖ మంత్రులకు తెలియజేస్తున్నారు. రీసెంట్ గా ఓ ప్రవేట్ స్కూల్ కు సంబంధించిన బస్సు గురించి ఓ వ్యక్తి రవాణాశాఖ మంత్రికి ఫోన్ చేయగా.. ఆ మంత్రి రవాణా శాఖా అధికారులను పంపించారు.
దీంతో రవాణాశాఖ అధికారి స్కూల్ బయట ఆ బస్సుకోసం బయట వెయిట్ చేయడంతో గమయించిన స్కూల్ యాజమాన్యం బస్సును బయటకు తీయలేదట. పిల్లలు స్కూల్స్ నుంచి రాకపోవడంతో.. వెంటనే తల్లిదండ్రులు స్కూల్ కు చేరుకొని నిలదీయగా.. రవాణా అధికారి డబ్బులకోసం బయట ఉన్నాడని చెప్పడంతో తల్లిదండ్రులు ఆయనపై విరుచుకుపడ్డారు.
చేసేది లేక మంత్రికి విషయం గురించి చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తుంటే..