పాక్ కూల్చేశామని చెప్పిన విమానం.. విన్యాసాలు చేసింది.. !

NAGARJUNA NAKKA
పాక్ మాటల్లోని డొల్లతనం మరోసారి బయటపడింది. హిందన్ వైమానిక స్థావరంలో భారత వైమానికి దళం నిర్వహించిన ఆర్మీడే విన్యాసాల్లో అది వెలుగుచూసింది. బాలాకోట్ దాడుల తర్వాతి రోజు ఏ సుఖోయ్ విమానాన్ని కూల్చామని పాక్ ప్రకటించిందో.. అదే విమానం ఇప్పుడు విన్యాసాలు చేసింది. దీంతో పాక్ అబద్ధం చెప్పిందని తేలిపోయింది. 


యూపీ ఘజియాబాద్ హిందన్ వైమానిక స్థావరంలో ఆర్మీడే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. గగనతల విన్యాసాల్లో పాల్గొన్న రెండు సుఖోయ్-30 ఎంకేఐలలో ఒకటైన ఎవెంజర్ 1 విమానాన్నే.. {{RelevantDataTitle}}