తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకి తాను పదవిలోకి వచ్చిన చాలా ఏళ్ల తర్వాత అతి పెద్ద సవాలు ఎదురయింది. ఏదో గాలివాన కొట్టుకొనిపోతుంది అనుకున్న ఆర్టీసీ సమ్మె కాస్తా శ్రీనివాస్ మరణంతో చాలా తీవ్రంగా మారింది.