జలుబు ఉందని ఆసుపత్రికి వెళ్తే ప్రాణాలు గాల్లో కలిపేసిన వైద్యులు...

praveen

ఈమధ్య ప్రైవేట్ ఆసుపత్రులు పేషంట్ ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న సమస్యతో వెళ్ళిన దాన్ని  పెద్ద సమస్యగా కవరింగ్ ఇచ్చి బాగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే నిర్లక్ష్యంగా ఆపరేషన్స్ చేస్తూ... ప్రజల ప్రాణాలను గాల్లో కనిపెస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. చిన్న జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే లేని జబ్బులు సృష్టించి ఉన్న  ప్రాణాలను గాల్లో కలిపేశారు అక్కడి డాక్టర్ లు . జలుబు చేసింది అంటూ  హాస్పిటల్ కి వెళ్తే వైద్యుల  నిర్లక్ష్యం కారణంగా... ఆమె మృతి చెందింది. ఆపరేషన్ చేస్తామంటూ చెప్పిన డాక్టర్లు చికిత్స చేస్తుండగా వివాహిత మృతి చెందగా అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 సంగారెడ్డి జిల్లా గొర్రెకల్ గ్రామానికి చెందిన స్వాతికి  అదే గ్రామానికి చెందిన సుంకర నవీన్ {{RelevantDataTitle}}